రాష్ట్ర విద్య శాఖలో 5000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాల ప్రకారం ఖాళీలు

రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త 5000 వేలకు పైగా టీచర్ ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ అఫీషియల్ గా విడుదల అవుతుంది.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ ఏర్పాట్లు ఆన్లైన్లో అక్టోబర్ 21 వరకు గడువు నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలు 11 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ.

»»పోస్టుల ఖాళీలు :

5085

» ఉద్యోగ వివరాలు :

టీచర్లు


ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నది.రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 5085 టీచర్ ఉద్యోగాల భర్తీకి ఈనెల 6న పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసింది. ఈనెల 19 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.అక్టోబర్ 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.


You may also like...