రాష్ట్ర ప్రభుత్వం మరో 1500 కి పైగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం

రాష్ట్రంలో జాబ్స్ కోసం చూసే వారికీ పెద్ద శుభవార్త.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆగస్టు 24 ప్రకటించిన విషయం తెలిసిందే.


»»పోస్టుల ఖాళీలు:
5089
»2,575 ఎస్‌జీటీ పోస్టులు,
»1739 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు,
»611 భాషా పండితులు పోస్టులు, »164 పీఈటీ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆగస్టు 25న ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
»»పోస్టుల ఖాళీలు :
1523
తాజాగా మరో 1523 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


You may also like...