4500 పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్
నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. RPF లో 4660 పోలీస్ ఉద్యోగాల భర్తీకి రేపటి నుండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానంది. ఎస్సై పోస్టులు452, కానిస్టేబుల్ ఉద్యోగాలు 4208 ఉన్నాయి. మే 14 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సై పోస్టులకి డిగ్రీ, కానిస్టేబుల్ పోస్టులకి టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుండి 28 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది.CBT, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం OFFICIAL నోటిఫికేషన్ చూడగలరు.
- రాష్ట్రంలో 1388 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్, మరో సారి అవకాశం, LATEST STATE GOVERNMENT JOBSరాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -3 నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మరోసారి ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గ్రూప్-3 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 02వ తేదీ నుండి 06వ తేదీ వరకు తమ...
- ఆర్టీసీ RTC లో 3000 వేల కి పైగా ఉద్యోగాలకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ వివరాలు, RTC JOBS 2024రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త తెలంగాణలో 3035 ఉద్యోగాలను ఆర్టీసీలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధము. ఈ పోస్టులకి సంబంధించి రెండు నుండి మూడు వారాల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది.ఆర్టీసీలో త్వరలో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నవి.డ్రైవర్ 2000శ్రామిక్ 743డిప్యూటీ సూపరింటెండెంట్...
- ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో 500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP & TG LATEST JOBS 2024500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOBS LATEST NOTIFCATION 2024ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో గుత్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ముఖ్యమైన తేదీలు :దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 2.అర్హతలు :కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి.దరఖాస్తు వివరాలు :దరఖాస్తులను గుత్తి ప్రభుత్వ...
- రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్రాష్ట్రంలో AEE అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 31 నుండి హైదరాబాద్ జలసౌధలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.31న సివిల్, సెప్టెంబర్ 2న ఉదయం ఎలక్ట్రికల్, మధ్యాహ్నం అగ్రికల్చర్, 3న మల్టీ జోన్ సివిల్ ఇంజనీర్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనున్నది. అభ్యర్థులు...
Recent Comments