AP రెవిన్యూ డివిజన్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు
ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్‌ క్యారాలయంలో డేటా ఎంట్రీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం జిల్లా రెవెన్యూ శాఖ, ఎన్నికల విభాగంలో అవుట్ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేస్తున్నారు.

ఉద్యోగ ఖాళీలు :

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటుకంప్యూటర్‌ ఎంఎస్‌ ఆఫీస్‌లో డిప్లొమా/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

వయస్సు :

అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం :

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు అందించాల్సి ఉంటుంది.

దరఖాస్తులను జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా ఉంచిన బాక్సులో వేయాలి.

జీతం :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,500 జీతంగా చెల్లిస్తారు.

ముఖ్య మైన తేదీలు :

దరఖాస్తుల స్వీకరణకు 19-01-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.


◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆

You may also like...