AP సచివాలయంలో కొత్త పోస్టులు మంజూరు

పార్వతిపురం మన్యం జిల్లా కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలలో 80 మంది రెగ్యులర్ బోధన సిబ్బంది ,ఆరుగురు రెగ్యులర్ నాన్ టీచింగ్ సిబ్బంది, మరో 48 నాన్ టీచింగ్ సిబ్బంది అవుట్సోర్సింగ్ విధానంలో నియమించడానికి అనుమతి.

ప్రకాశం జిల్లా దోర్నాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ విధానంలో 25 మంది బోధన సిబ్బంది, ఆరుగురు బోధ నేతల సిబ్బంది అవుట్సోర్సింగ్ విధానంలో నియమకానికి మంత్రివర్గం ఆమోదం,

రాష్ట్ర సచివాలయంలో సాధారణ పరిపాలన విభాగంలో వివిధ క్యాడర్లలో 85 అదనపు పోస్టులు మంజూరు.

రహదారులు భవనాల శాఖలోని స్టేట్ ఆర్కిటెక్ విభాగాన్ని బలోపేతం చేస్తూ వివిధ విభాగాల్లో 8 పోస్టుల మంజూరుకు నిర్ణయం.

You may also like...