AP విద్య శాఖలో 6000 వేల ఉద్యోగాలు 2022

డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన
డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసే ప్రక్రియ పై కసరత్తు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారుగా ఆరువేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నవి. సబ్జెక్టు టీచర్లతో బోధన ఉండేలా చూస్తున్నాం. దీనికోసం 35 నుండి 40 వేల స్కూల్ అసిస్టెంట్లు అవసరం ఉంది .స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి కల్పించి అనంతరం ఏర్పడిన ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

You may also like...